ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 1,540 కరోనా కేసులు, 19 మరణాలు

author img

By

Published : Jul 27, 2021, 4:41 PM IST

Updated : Jul 27, 2021, 5:29 PM IST

రాష్ట్రంలో కొత్తగా 1,540 కరోనా కేసులు, 19 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 1,540 కరోనా కేసులు, 19 మరణాలు

16:38 July 27

రాష్ట్రంలో కొత్తగా 1,540 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 61,298 మంది నమూనాలు పరీక్షించగా 1,540 కొత్త కేసులు నమోదయ్యాయి. 19 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 2,304 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,965 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...


 

Last Updated :Jul 27, 2021, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.