ETV Bharat / city

ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 103 కరోనా కేసులు, ఇద్దరు మృతి

author img

By

Published : Dec 22, 2021, 6:26 PM IST

ap corona cases: రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో 103 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి.. ఇద్దరు మృతి చెందారు.

ap corona cases:
ap corona cases:

  • #COVIDUpdates: 22/12/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,73,182 పాజిటివ్ కేసు లకు గాను
    *20,57,341 మంది డిశ్చార్జ్ కాగా
    *14,483 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,358#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/DYNdFl9NyM

    — ArogyaAndhra (@ArogyaAndhra) December 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 103 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి మరో 175 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,358 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 24 గంటల్లో 28,670 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రకటించింది.

ఇదీ చదవండి:

పైన అసలు బంగారం.. లోపల నకిలీ బాగోతం.. వీళ్ల మోసం మామూలుగా లేదుగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.