Son Killed Parents in Vizianagaram District : తల్లిదండ్రులను కత్తితో కడతేర్చిన ఘటన విజయనగరం జిల్లా బొండపల్లి మండలం S.C.కాలనీలో జరిగింది. డోల రాము అనే వ్యకి రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మెుదటి భార్య కుమారుడు లక్షణరావు. రెండో పెళ్లి చేసుకున్నాడన్న అక్కసుతో లక్ష్మణరావు పలుమార్లు బెదిరింపులకు పాల్పడేవాడు. కొన్ని రోజులుగా రాము తన రెండో భార్య జయలక్ష్మితో వేరుగా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల నిందితుడు కత్తితో దాడి చేయగా భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విజయనగరం జిల్లాలో దారుణం - తల్లిదండ్రులను చంపిన కుమారుడు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 12:11 PM IST
|Updated : Feb 23, 2024, 3:34 PM IST
Son Killed Parents in Vizianagaram District : తల్లిదండ్రులను కత్తితో కడతేర్చిన ఘటన విజయనగరం జిల్లా బొండపల్లి మండలం S.C.కాలనీలో జరిగింది. డోల రాము అనే వ్యకి రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మెుదటి భార్య కుమారుడు లక్షణరావు. రెండో పెళ్లి చేసుకున్నాడన్న అక్కసుతో లక్ష్మణరావు పలుమార్లు బెదిరింపులకు పాల్పడేవాడు. కొన్ని రోజులుగా రాము తన రెండో భార్య జయలక్ష్మితో వేరుగా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల నిందితుడు కత్తితో దాడి చేయగా భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.