ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బీకేర్‌ఫుల్‌ ఐయామ్‌ డాక్టర్‌ కేఏ పాల్‌ పోలీసులపై మండిపాటు

By

Published : Oct 17, 2022, 7:21 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

KA Paul Serious on Police: తెలంగాణ నల్గొండ జిల్లా చండూరు ఆర్వో కార్యాలయం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు చేశారు. బీకేర్​ఫుల్ ఐయామ్​ డాక్టర్​ కేఏ పాల్​ అంటూ పోలీసులపై మండిపడ్డారు.​
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details