ఆంధ్రప్రదేశ్

andhra pradesh

viveka murder case: నిందితులెవరో సీఎం జగన్‌కు తెలుసు: బీటెక్‌ రవి

By

Published : Aug 3, 2021, 1:33 PM IST

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులెవరో సీఎం జగన్​కు తెలుసునని ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. నిందితులను కాపాడేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

B.Tech Ravi
ఎమ్మెల్సీ బీటెక్‌ రవి

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులెవరో సీఎం జగన్​కు తెలుసునని ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. నిందితులను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా కేసు దర్యాప్తు చేసిన ఎస్పీ అభిషేక్​ను దీర్ఘకాల సెలవులో వెళ్లేలా చేశారని అన్నారు. మరోవైపు వివేకా హత్య కేసు దర్యాప్తు నుంచి సీబీఐ ఉన్నతాధికారి సుధాసింగ్ సైతం తప్పుకున్నారు. సుధాసింగ్ తప్పుకోవటం పలు అనుమానాలుకు తావిస్తోందన్నారు.

ABOUT THE AUTHOR

...view details