కరోనాపై యుద్ధం... 700 పీపీఈ కిట్లు అందించిన కిమ్స్ ఆసుపత్రి
నెల్లూరు కిమ్స్ ఆసుపత్రి 700 పీపీఈ కిట్లను మంత్రి అనిల్ కుమార్కు అందజేసింది. కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరినాయుడు.. మంత్రి అనిల్ కుమార్ను కలిసి ఏడు లక్షల విలువైన కిట్లు అందజేశారు. అత్యవసర విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అందివ్వాలని కోరారు.
![కరోనాపై యుద్ధం... 700 పీపీఈ కిట్లు అందించిన కిమ్స్ ఆసుపత్రి PPE kits by kims hospitals to minister anil kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6871495-658-6871495-1587389655960.jpg)
700 పీపీఈ కిట్లు అందించిన కిమ్స్ ఆసుపత్రి