నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో దారుణం జరిగింది. తోట వెంకట నర్సయ్య అనే వ్యక్తి నిద్రలో ఉండగా.. ఓ దుండగుడు గొడ్డలితో నరికి చంపాడు. మద్యం విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు కారణమై ఉంటుందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మద్యం విషయంలో వివాదం.. వ్యక్తి దారుణ హత్య!
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తోట వెంకట నర్సయ్య అనే వ్యక్తిని.. గుర్తు తెలియని దుండుగుడు కిరాతకంగా నరికి చంపాడు. మద్యం విషయంలో జరిగిన వివాదమే హత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు.
మద్యం విషయంలో వివాదం