ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కాకినాడలో జీజీహెచ్ ఎదుట అఖిలపక్ష నాయకులు ఆందోళన

By

Published : Aug 6, 2020, 4:40 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జీజీహెచ్ ఎదుట అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. జీజీహెచ్​ను పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చడం తగదని వారు అన్నారు.

All party leaders   protestr at front of kakinada ggh
కాకినాడలో జీజీహెచ్ ఎదుట అఖిలపక్ష నాయకులు ఆందోళన

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జీజీహెచ్ ఎదుట అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. జీజీహెచ్​ను పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చడం తగదని వారు అన్నారు. నిత్యం వేలాది మంది పేదలకు అత్యవసర, ఇతర వైద్య సేవలు అందించే...జీజీహెచ్​లో ఓపీ సేవలు, ఆపరేషన్లు కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details