చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లి వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తెదేపా నేత, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సమీప బంధువు గల్లా రాజగోపాల్ నాయుడు మృతి చెందారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లి వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తెదేపా నేత, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సమీప బంధువు గల్లా రాజగోపాల్ నాయుడు మృతి చెందారు.
ఇదీ చదవండి:అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి