ఆంధ్రప్రదేశ్

andhra pradesh

600 బస్తాల రేషన్​ బియ్యం స్వాధీనం

By

Published : Feb 7, 2021, 2:26 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహిస్తిలోని రాజీవ్​నగర్​ కాలనీలో.. అక్రమంగా నిల్వ ఉంచిన 600 బస్తాల రేషన్​ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Seized 600 bags of cheap rice
600 బస్తాల చౌక బియ్యం స్వాధీనం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్​ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన చౌక దుకాణాల నుంచి 600 బియ్యం బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాలనీలోనే గోదాములో తెల్ల సంచులలో నిల్వ ఉంచి.. బయట ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేస్తుండగా.. విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి.. స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం కసరత్తు...మూడు దశల్లో ప్రక్రియ పూర్తి !

ABOUT THE AUTHOR

...view details