ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

By

Published : Feb 11, 2021, 9:05 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Tamilnadu Deputy Chief Minister Panniru Selvam
తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం

తిరుమల శ్రీవారిని తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ దర్శించుకున్నారు. వీఐపి ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో.. స్వామివారి తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details