ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కదిరి నరసింహుని ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం

By

Published : Apr 5, 2021, 1:04 AM IST

అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా... 14వ రోజు దేవస్థానంలో స్వామివారి ధ్వజస్థంభానికి కట్టిన కంకణంను శాస్త్రోక్తంగా తీశారు. పూర్ణాహుతి, హోమం, ఉత్సవాల వైభవాన్ని భక్తులకు అర్చకులు వివరించారు.

Lakshmi Narasimha Swami  Brahmotsavalu in kadiri
కదిరి నరసింహుని ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం

ABOUT THE AUTHOR

...view details