ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Road Accident: స్కూటీని ఢీకొన్న లారీ.. తల్లీ కూతుళ్లు మృతి!

By

Published : Dec 19, 2021, 4:18 PM IST

Two Died In Road Accident: కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. లారీ, స్కూటీ ఢీకొని తల్లీ కూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

తల్లీ కూతుళ్లు మృతి
తల్లీ కూతుళ్లు మృతి

Two Died In Road Accident: కృష్ణా జిల్లా నూజివీడు స్థానిక వెంకటేశ్వర కోవెల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, స్కూటీ ఢీకొన్న ఘటనలో స్కూటీపై వెళ్తున్న తల్లీ కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులు ముస్లిం బజారుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో స్కూటీపై నలుగురు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details