ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జస్టిస్ ఎన్వీ రమణకు తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు

By

Published : Apr 24, 2021, 8:42 PM IST

భారత అత్యున్నత న్యాయపీఠంపై ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించేందుకు బాధ్యతలు స్వీకరించిన తెలుగు తేజం.. జస్టిస్ ఎన్వీ రమణ కు తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు.

cbn
చంద్రబాబు

భారత అత్యున్నత న్యాయస్థానానికి 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు శుభాభినందనలు తెలుపుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details