ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Three persons missing వాగులో ఈతకు దిగి ముగ్గురు గల్లంతు

By

Published : Aug 24, 2022, 2:10 PM IST

Three persons missing
ఈతకు దిగి ముగ్గురు గల్లంతు ()

Three persons missing వాగులో ఈతకు దిగి ముగ్గురు గల్లంతైన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైనవారు పొద్దుటూరు వాసులుగా గుర్తించారు.

Three persons missing వైయస్​ఆర్​ కడప పులివెందుల మండలం నామాలగుండులో విషాదం చోటు చేసుకుంది. ఈతకు దిగి ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. కదిరి నుంచి ప్రొద్దుటూరు వెళ్తూ దారిలో ఈతకు దిగడంతో గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు. వాగులో గల్లంతైనవారు నాని, సంజీవ్ కుమార్, బాలశేఖర్​లుగా గుర్తించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details