పవన్ కల్యాణ్పై రాయి విసిరిన గుర్తుతెలియని వ్యక్తి- తెనాలి వారాహి యాత్రలో ఘటన - attack on pawan kalyan varahi yatra
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 14, 2024, 6:19 PM IST
|Updated : Apr 14, 2024, 7:36 PM IST
Attack on Pawan Kalyan in Varahi Yatra: తెనాలిలో జరుగుతున్న వారాహి యాత్రలో పవన్ మీద రాయి గుర్తుతెలియని వ్యక్తి విసిరాడు. పవన్ కల్యాణ్కు తగలకుండా దూరంగా రాయి పడింది. రాయి విసిరిన వ్యక్తిని పట్టుకున్న జన సైనికులు పోలీసులకు అప్పగించారు.
![పవన్ కల్యాణ్పై రాయి విసిరిన గుర్తుతెలియని వ్యక్తి- తెనాలి వారాహి యాత్రలో ఘటన - attack on pawan kalyan varahi yatra pk](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-04-2024/1200-675-21223377-thumbnail-16x9-pk.jpg)
Attack on Pawan Kalyan in Varahi Yatra: గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన చేపట్టిన వారాహి యాత్రలో రాయి దాడి కలకలం రేపింది. వారాహియాత్రలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్పై గుర్తుతెలియని ఓ వ్యక్తి రాయి విసిరాడు. పవన్ కల్యాణ్కు తగలకుండా ఆ రాయి దూరంగా పడటంతో ప్రమాదం తప్పింది. రాయి విసిరిన వ్యక్తిని పట్టుకొని జనసైనికులు పోలీసులకు అప్పగించారు.