ETV Bharat / city

తెరాస గెలిచినంత మాత్రాన పండుగ కాదు: కిషన్​రెడ్డి

author img

By

Published : Oct 25, 2019, 7:23 PM IST

హుజూర్​నగర్​లో తెరాస గెలిచినంత మాత్రాన పండుగ కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులను ఇబ్బందులకు గురిచేయకుండా.. ఐకాస నేతలతో చర్చించాలని కోరారు.

తెరాస గెలిచినంత మాత్రాన పండుగ కాదు: కిషన్​రెడ్డి

హుజూర్​నగర్​ ఉపఎన్నికల ఫలితంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి స్పందించారు. తెరాస గెలిచినంత మాత్రాన పండుగ కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టమని ఎప్పుడూ చెప్పలేదని.. వారిని విధుల నుంచి తొలగించమని ఏ చట్టం చేయలేదని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కార్మికులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

తెరాస గెలిచినంత మాత్రాన పండుగ కాదు: కిషన్​రెడ్డి

ఇవీచూడండి: "కేసీఆర్ వ్యాఖ్యలు బాధాకరం.. అంతిమ విజయం మాదే.."

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.