ETV Bharat / state

పగలు రెక్కీ... రాత్రి దొంగతనాలు

author img

By

Published : Nov 19, 2019, 7:19 PM IST

రెక్కీ నిర్వహించి ఇంటిలో దొంగతనానికి పాల్పడుతున్న దొంగను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.11.60లక్షల విలువైన ఆభరణాలు, రూ.14,500ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

పగలు రెక్కీ... రాత్రి దొంగతనాలు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే ఫార్మా ఇండస్ట్రీ వ్యాపారి రఘురామి రెడ్డి ఇంట్లో ఈ నెల 12న చోరి జరిగింది. సీసీ ఫుటేజ్​ల ఆధారంగా సంఘటపై జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ విచారణలో యూసుఫ్ గూడకు చెందిన మొహమ్మద్ మన్సూర్​ను పోలీసులు నిందితుడిగా గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.11.60లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు, రూ.14,500ల నగదును స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన అతను ఈ చోరీల బాట పట్టినట్లు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. దొంగను పట్టుకున్న జూబ్లీహిల్స్ పోలీసులను డీసీపీ అభినందించారు.

పగలు రెక్కీ... రాత్రి దొంగతనాలు

ఇవీచూడండి: మోసగాళ్ల అరెస్టు... నకిలీ బంగారం, గంజాయి స్వాధీనం

Intro:TG_HYD_33_19_JUB_DCP_PC_AB_TS10007

యాంకర్...రెక్కీ నిర్వహించి ఇంటిలో దొంగతనానికి పాల్పడిన ఒక దొంగను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నివసించే ఫార్మా ఇండస్ట్రీ వ్యాపారి రఘురామి రెడ్డి ఇంట్లో ఈ నెల 12న చోరి జరిగింది. సంఘటనపై దర్యాప్తు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు యూసుఫ్ గూడ సమీపంలోని కార్మిక నగర్ కు చెందిన మొహమ్మద్ మన్సూర్ ను సీసీ ఫుటేజ్ ల ఆధారంగా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ..11.60లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు, 14,500ల నగదును స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన అతను ఈ చోరీల బాట పట్టినట్టు వెస్ట్ జోన్ డీసీపీ ఏ.ఆర్. శ్రీనివాస్ తెలిపారు. దొంగను పట్టుకున్న జూబ్లీహిల్స్ పోలీసులను డీసీపీ అభినందించారు. వారికి తగిన రివార్డ్ లకు సిఫారసు చేస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ కె.ఎస్.రావు, ఇన్స్పెక్టర్ బలవంతయ్య,, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు.

బైట్: వెస్ట్ జోన్ డీసీపీ ఏ.ఆర్. శ్రీనివాస్Body:యాంకర్...రెక్కీ నిర్వహించి ఇంటిలో దొంగతనానికి పాల్పడిన ఒక దొంగను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నివసించే ఫార్మా ఇండస్ట్రీ వ్యాపారి రఘురామి రెడ్డి ఇంట్లో ఈ నెల 12న చోరి జరిగింది. సంఘటనపై దర్యాప్తు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు యూసుఫ్ గూడ సమీపంలోని కార్మిక నగర్ కు చెందిన మొహమ్మద్ మన్సూర్ ను సీసీ ఫుటేజ్ ల ఆధారంగా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ..11.60లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు, 14,500ల నగదును స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన అతను ఈ చోరీల బాట పట్టినట్టు వెస్ట్ జోన్ డీసీపీ ఏ.ఆర్. శ్రీనివాస్ తెలిపారు. దొంగను పట్టుకున్న జూబ్లీహిల్స్ పోలీసులను డీసీపీ అభినందించారు. వారికి తగిన రివార్డ్ లకు సిఫారసు చేస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ కె.ఎస్.రావు, ఇన్స్పెక్టర్ బలవంతయ్య,, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు.

బైట్: వెస్ట్ జోన్ డీసీపీ ఏ.ఆర్. శ్రీనివాస్Conclusion:యాంకర్...రెక్కీ నిర్వహించి ఇంటిలో దొంగతనానికి పాల్పడిన ఒక దొంగను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నివసించే ఫార్మా ఇండస్ట్రీ వ్యాపారి రఘురామి రెడ్డి ఇంట్లో ఈ నెల 12న చోరి జరిగింది. సంఘటనపై దర్యాప్తు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు యూసుఫ్ గూడ సమీపంలోని కార్మిక నగర్ కు చెందిన మొహమ్మద్ మన్సూర్ ను సీసీ ఫుటేజ్ ల ఆధారంగా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ..11.60లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు, 14,500ల నగదును స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన అతను ఈ చోరీల బాట పట్టినట్టు వెస్ట్ జోన్ డీసీపీ ఏ.ఆర్. శ్రీనివాస్ తెలిపారు. దొంగను పట్టుకున్న జూబ్లీహిల్స్ పోలీసులను డీసీపీ అభినందించారు. వారికి తగిన రివార్డ్ లకు సిఫారసు చేస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ కె.ఎస్.రావు, ఇన్స్పెక్టర్ బలవంతయ్య,, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు.

బైట్: వెస్ట్ జోన్ డీసీపీ ఏ.ఆర్. శ్రీనివాస్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.