నాలా ఉప్పొంగి బ్రిడ్జిపైకి వరద.. కొట్టుకుపోయిన స్కార్పియో.. ముగ్గురు దుర్మరణం

By

Published : Jul 12, 2022, 10:20 PM IST

Updated : Jul 12, 2022, 10:30 PM IST

thumbnail

Scorpio Swept Away: భారీ వర్షాలకు నాలా ఉప్పొంగి.. బ్రిడ్జిపైకి వరద ప్రవహించింది. నీరు లోతు అంచనా వేయని స్కార్పియో డ్రైవర్​ నిర్లక్ష్యంతో ముందుకు పోనివ్వగా.. నదిలో కొట్టుకుపోయింది. మహారాష్ట్ర నాగ్​పుర్​లో జరిగిన ఈ ఘటనలో.. మధ్యప్రదేశ్​ బేతుల్​కు చెందిన ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురిని రక్షించారు. సత్రాపుర్​, నందా గ్రామం మధ్య ప్రవహిస్తున్న నాలాకు వరద తాకిడి ఎక్కువై.. ఈ ప్రమాదం జరిగింది. మృతులు నాగ్​పుర్​లోని నందగావ్​ గోముఖ్​కు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నమే తిరుగుపయనమయ్యారు. ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగింది.

Last Updated : Jul 12, 2022, 10:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.