దాహం తీర్చుకునేందుకు మృగరాజుల పాట్లు.. పొలాల్లోకి వచ్చి

By

Published : May 15, 2022, 8:40 PM IST

thumbnail

Lion viral video: మండేవేసవితో జంతువులకు కూడా ఇక్కట్లు తప్పట్లేదు. దాహం తీర్చుకునేందుకు అడవి నుంచి జనావాస ప్రాంతాలకు వస్తున్నాయి. సింహాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. నీటి కోసం పొలాల వద్దకు వచ్చి దాహం తీర్చుకుని మళ్లీ అడవిలోకి వెళ్లిపోయాయి ఐదు సింహాలు. గుజరాత్​లోని అమ్రేలీ జిల్లా బృహద్​ గిర్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ సింహాలు రోడ్డు దాటుతుండగా స్థానికులు తీసిన వీడియో సోషల్​ మీడియాలో వైరలైంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.