పంది కోసం గ్యాంగ్​వార్.. కార్లతో ఢీకొట్టి, కత్తులతో దాడి చేసి..

By

Published : Jul 26, 2022, 10:09 AM IST

thumbnail

ఒక పంది కోసం నడిరోడ్డుపైన రచ్చ చేశారు కొందరు వ్యక్తులు. పందిని తరలిస్తున్న ఓ గ్యాంగ్​పై మరో మూక దాడి చేసింది. వాహనాన్ని కార్లతో ఢీకొట్టి కత్తులతో దాడికి దిగారు. రెండు గ్యాంగ్​ల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన గుజరాత్​లోని సురేంద్రనగర్​లో సోమవారం జరిగింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.