రాజ్భవన్లో బతుకమ్మ పాట.. గవర్నర్ తమిళిసై ఆట.!
రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. రంగురంగుల బతుకమ్మలతో మహిళలు సందడి చేశారు. సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రాజ్భవన్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రారంభించారు. మహిళలతో కలిసి గవర్నర్ తమిళిసై బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలను కింది వీడియో చూడండి.