నీరజ్ చోప్డాకు సైకత శుభాకాంక్షలు

By

Published : Aug 8, 2021, 9:22 AM IST

thumbnail

టోక్యో ఒలింపిక్స్​లో బంగారు పతకం సాధించిన నీరజ్​ చోప్డాకు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశా పూరీ బీచ్​లో సైకత శిల్పాన్ని రూపొందించారు. భారత్​కు గోల్డెన్ మూవ్​మెంట్స్​.. తీసుకువచ్చిన చోప్డాకు శుభాకాంక్షలు అనే అర్థం వచ్చేలా ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దారు. ఈ సైకత శిల్పం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.