సైకత శిల్పంతో దాదా కోలుకోవాలని ప్రార్థన

By

Published : Jan 2, 2021, 7:53 PM IST

Updated : Jan 2, 2021, 8:26 PM IST

thumbnail

అంతర్జాతీయ సైకత కళాకారుడు సుదర్శన్​​ పట్నాయక్​.. గుండెపోటుతో చికిత్స పొందుతోన్న బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ త్వరగా కోలుకోవాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. సముద్రతీరంలో దాదా సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. మట్టిలో బ్యాటుపై గంగూలీ బొమ్మ ఉన్న శిల్పాన్ని చెక్కారు. 'త్వరగా కోలుకోవాలి దాదా' అని రాశారు.

Last Updated : Jan 2, 2021, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.