US Drone Attack: అమెరికా డ్రోన్​ దాడితో 'సామాన్యుడి'కి కన్నీరు!

By

Published : Aug 29, 2021, 7:12 PM IST

thumbnail

కాబుల్ విమానాశ్రయం వద్ద గురువారం జంట ఆత్మహుతి దాడులు జరిపింది ఐసిస్​-కే. ఇందుకు ప్రతీకారంగా అమెరికా.. ఐసిస్ సభ్యులే లక్ష్యంగా తూర్పు అఫ్గానిస్థాన్​లో శనివారం డ్రోన్ దాడులు(US Drone Attack) నిర్వహించింది. అయితే ఈ ఘటన వల్ల నంగర్​హార్ ప్రావిన్సులోని ఓ అఫ్గాన్ వాసికి తీరని నష్టం కలిగింది. అతని ఇల్లు ధ్వంసమైంది. ఆటో పూర్తిగా కాలిపోయింది. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.