'స్టాక్ మార్కెట్ల'లో కరోనా కల్లోలంపై నిపుణుల మాట ఇదే..

By

Published : Feb 28, 2020, 1:49 PM IST

Updated : Mar 2, 2020, 8:44 PM IST

thumbnail

స్టాక్ మార్కెట్లు గత వారం రోజులుగా భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఒక్క రోజే 1,100 పాయింట్లకుపైగా నష్టాలతో ట్రేడవుతున్నాయి. కరోనా ప్రభావం ఇందుకు కారణంగా తెలుస్తోంది. మార్కెట్ల నష్టాలకు తోడు.. బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితులపై స్టాక్​ మార్కెట్ నిపుణులు సాయి కుమార్ 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..

Last Updated : Mar 2, 2020, 8:44 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.