తెలుగు ప్రజలకు ఎలాంటి బంగారం ఇష్టమో తెలుసా..?

By

Published : Jul 21, 2019, 9:30 PM IST

thumbnail

ధనిక, పేద అని తేడా లేకుండా అందరూ ఇష్టపడే ఆభరణాల్లో బంగారం ఒకటి. ప్రస్తుతం ఈ వ్యాపారంలో లలిత జువెలర్స్​ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతంలో తనకంటూ మంచి గుర్తింపు సాధించింది. ఈ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్​ కిరణ్ కుమార్​.. బంగారం వ్యాపారం, లలితా జువెలరీ.. కష్టాల నుంచి ఎలా గట్టెక్కింది, తెలుగు ప్రజలు ఎలాంటి బంగారాన్ని ఇష్టపడుతారనే పలు విషయాలపై సమాధానాలిచ్చారు. అవి ఆయన మాటల్లోనే.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.