కారు టైర్​ పంక్చర్ 15 నిమిషాల పాటు రోడ్డుపైనే వెయిట్ చేసిన పవన్​

By

Published : Jan 24, 2023, 7:54 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

thumbnail

జగిత్యాల జిల్లా నాచుపల్లి బృందావన్​ రిసార్ట్స్​లో తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహకుల సమావేశం అనంతరం జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ధర్మపురి బయలుదేరారు. అయితే నాచుపల్లి శివారులోకి చేరుకోగానే పవన్​ ప్రయాణిస్తున్న వాహనం టైర్​ పంక్చర్​ అయింది. దీంతో దాదాపు 15 నిమిషాల పాటు పవన్​ వాహనంలోనే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న అభిమానులు, స్థానికులు భారీగా చేరుకోవడంతో రహదారిపై భారీగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. టైర్​ మార్చిన అనంతరం అదే వాహనంలో పవన్​ అక్కడి నుంచి ధర్మపురికి బయలుదేరి వెళ్లారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.