ఎమ్మెల్యే సాబ్.. కర్ర సాము భలే చేశారు.. మీరూ చూడండి..

By

Published : Sep 22, 2022, 5:34 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

thumbnail

MLA Gadari Kishore Karrasamu: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో తెరాస ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఏర్పాటు చేశారు. కార్యకర్తలు బోనాలు, బతుకమ్మలతో ఊరేగింపుగా సభా స్థలికి చేరుకున్నారు. తెరాస నేతలు డ్యాన్స్​లు వేస్తూ ఉత్సాహంగా గడిపారు. ర్యాలీలో తుంగతుర్తి ఎమ్మెల్యే కర్ర సాము చేసి మరింత సందడి చేశారు.

Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.