ట్రైన్​ ఎక్కుతూ జారిపడిన ప్రయాణికుడు.. 5 సెకన్లు ఆలస్యమైతే..

By

Published : Sep 11, 2022, 7:23 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

thumbnail

వేగంగా వెళ్తున్న రైలును ఎక్కడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు పట్టు తప్పి జారిపడ్డాడు. అక్కడే ఉన్న ఓ రైల్వే కానిస్టేబుల్ చాకచక్యంగా అతడిని కాపాడాడు. ఈ ఘటన గాజియాబాద్​ రైల్వే స్టేషన్​లో జరిగింది. పూర్ణగిరి జన శతాబ్ది ఎక్స్​ప్రెస్​లో జరిగిన ఈ ప్రమాదం జరిగినట్లు సీసీటీవీలో రికార్టైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఆర్పీఎఫ్ సిబ్బంది చేసిన పనికి పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.