Live Video నడుస్తున్న మెట్రో రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య

By

Published : Jan 6, 2023, 1:12 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

thumbnail

భాగ్యనగరంలోని మూసాపేట మెట్రో స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి 9.30గంటల సమయంలో మెట్రో రైలు స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో రైలు ముందు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. టికెట్‌ తీసుకోకుండా స్టేషన్‌లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి.. ట్రాక్‌పైకి చేరుకుని రైలు రాగానే దూకాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.