రూ.కోట్ల ఆస్తి పత్రాలు విసిరికొట్టిన పూరీ.. బండ్ల గణేశ్​ చేసిన ఆ పనితో..

By

Published : Sep 22, 2022, 12:38 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

thumbnail

ఒకానొక సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్​ కొన్ని కోట్లు విలువ చేసే ల్యాండ్​ కాగితాలను విసిరేశారట. తాను​ చేసిన ఆ ఒక్క పనితో పూరీకి కొన్ని కోట్ల ఆస్తి కలిసొచ్చిందని చెప్పారు నిర్మాత బండ్ల గణేశ్​. గతంలో 'అలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అదే కాకుండా ఆయన నిర్మాతగా ఎలా మారారన్న విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.