అశ్రునయనాల మధ్య ఇందిరాదేవి అంత్యక్రియలు.. తరలివచ్చిన అభిమానులు, ప్రముఖులు

By

Published : Sep 28, 2022, 5:34 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

thumbnail

సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి అంత్యక్రియలు ముగిశాయి. పద్మాలయ స్టూడియో నుంచి జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో మహేశ్​.. తల్లి పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొని తుది వీడ్కోలు పలికారు. ఇందిరాదేవి పార్థివ దేహాన్ని చివరిసారిగా చూస్తూ కృష్ణ, మహేశ్‌ కన్నీంటి పర్యంతమయ్యారు.

Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.