KTR tour in Sircilla: బంధువుల ఇంటికి మంత్రి కేటీఆర్.. ఏమైందంటే?

author img

By

Published : Oct 9, 2021, 6:12 PM IST

Updated : Oct 9, 2021, 7:47 PM IST

KTR tour in Sircilla

రాజన్న సిరిసిల్ల జిల్లా సొంతలోని నియోజకవర్గమైన సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ (KTR tour in Sircilla) పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. తన బంధువైన మోహింకుంట గ్రామ సర్పంచ్​ గోపాల్​ రావు మనవడి నామకరణ కార్యక్రమానికి వెళ్లారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్​ మండలం మోహిని కుంట గ్రామంలో తన బంధువైన మోహింకుంట గ్రామ సర్పంచ్​ గోపాల్​ రావు మనవడి నామకరణ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆవునూరు గ్రామంలో జడ్పీటీసీ సభ్యులు గుండం నరసయ్య తల్లి ఇటీవల అకాల మరణం చెందారు.

KTR tour in Sircilla
బంధువుల ఇంటికి మంత్రి కేటీఆర్

ఆయన కుటుంబాన్ని కేటీఆర్​ పరామర్శించారు. తన పీఏ మహేందర్​రెడ్డి అన్న రాజిరెడ్డి ఇటీవల మృతి చెందారు. మహేందర్​ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

KTR tour in Sircilla
బంధువుల ఇంటికి మంత్రి కేటీఆర్
KTR tour in Sircilla
బంధువుల ఇంటికి మంత్రి కేటీఆర్

ఇదీ చూడండి: CM KCR: అఖిలపక్షంగా దిల్లీ వెళ్దాం.. 'పోడు'పై ప్రధానిని కలుద్దాం...

Last Updated :Oct 9, 2021, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.