సాగుచట్టాలతో రైతులకు ఎలాంటి లాభం లేదు: ఆర్​.నారాయణమూర్తి

author img

By

Published : Feb 25, 2021, 5:28 PM IST

సాగుచట్టాలతో రైతులకు ఎలాంటి లాభం లేదు: నారాయణమూర్తి

వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎలాంటి లాభం లేదని సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి పేర్కొన్నారు. సాగు చట్టాలపై ఇంకా ఏం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం.

నూతన వ్యవసాయ చట్టాలతో సొంత పొలంలోనే రైతులు కూలీలుగా మారే ప్రమాదం ఉందని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ సంస్థలకు మేలు చేసేలా ఈ చట్టాలు ఉన్నాయని తెలిపారు. సాగు చట్టాల వల్ల రైతులకు జరిగే నష్టాన్ని వివరించేందుకు రైతన్న పేరుతో సినిమాను మార్చిలో ప్రజల ముందుకు తీసుకువస్తున్నట్లు చెబుతున్న నారాయణమూర్తితో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి.

నారాయణమూర్తితో ముఖాముఖి

ఇదీ చూడండి: "హత్యకు ముందు ఆ తర్వాత"... రిమాండ్​ రిపోర్టులో ఏముందంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.