Maoist encounter: ఎన్​కౌంటర్​లో పాల్గొన్న సిబ్బందికి రివార్డులు

author img

By

Published : Jun 28, 2021, 3:20 PM IST

Maoist encounter

డీజీపీ మహేందర్ రెడ్డి(DGP Mahender Reddy).. కుమురం భీం జిల్లాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్​లో(Maoist encounter) పాల్గొన్న సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

కుమురం భీం జిల్లాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో డీజీపీ మహేందర్ రెడ్డి(DGP Mahender Reddy) పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో జరిగిన మావోయిస్టుల ఎన్​కౌంటర్​లో(Maoist encounter) పాల్గొన్న సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

పోలీసు సిబ్బందికి.. ప్రోత్సాహక బహుమతులను, రివార్డులను డీజీపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పోలీసు యంత్రాంగం పాల్గొన్నారు.

ఇదీ చదవండి: CM KCR : కాకతీయ వర్సిటీలో పీవీ పీఠం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.