'విద్యార్థి దశ నుంచే ప్రణాళికతో ముందుకు సాగాలి'
విద్యార్థి దశ నుంచే ప్రణాళికతో ముందుకు సాగితే మంచి భవిష్యత్ ఉంటుందని ఎన్సీసీ గ్రూప్ కమాండింగ్ అధికారి కల్ణల్ కృష్ణ కుమార్ అన్నారు.
యువతలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించాలనే భావనతో NCC ద్వారా బాల బాలికలకు శిక్షణ అందిస్తోందని గ్రూప్ కమాండింగ్ అధికారి కల్ణల్ కృష్ణ కుమార్ అన్నారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి శిబిరాన్ని పరిశీలించారు. శిక్షణ పొందుతున్న కాడెట్లతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేశారు. ప్రతి శిబిరం కొత్త వ్యక్తులను పరిచయం చేయడంతో పాటు అనేక పాఠాలను నేర్పుతుందన్నారు. ఉత్తమ కాడెట్గా రాణించాలంటే క్రమశిక్షణ అవసరమని చెప్పారు.
- ఇదీ చూడండి : ప్రభుత్వ అసమర్థతతో దివాళా దిశగా విద్యుత్ శాఖ: రేవంత్
sudhakar contributer karimnagar 9394450126
యువతలో క్రమశిక్షణ దేశభక్తి పెంపొందించాలనే భావనతో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సిసి ద్వారా బాల బాలికలకు శిక్షణ అందిస్తున్నాము
విద్యార్థి దశ నుంచే ప్రణాళికతో ముందుకు సాగితే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎన్సిసి గ్రూప్ కమాండింగ్ అధికారి హెచ్ ఎస్ ఎస్ కృష్ణ కుమార్ అన్నారు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి శిబిరాన్ని ఆయన పరిశీలించారు శిక్షణ పొందుతున్న కేడేట్లు తో మాట్లాడి సందేహాలను నివృత్తి చేశారు ప్రతి శిబిరం కొత్త వ్యక్తులను పరిచయం చేయడంతో పాటు అనేక పాఠాలను నేర్పుతుంది అన్నారు ఉత్తమ కేడెట్ గా రాణించాలంటే కఠిన శిక్షణ అవసరమని చెప్పారు ఎనిమిదవ తరగతి నుంచే ఎన్సిసి ద్వారా బాలబాలికలకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు పై చదువుల కోసం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు
బైట్ హెచ్ ఎస్ ఎస్ కృష్ణ కుమార్ గ్రూప్ కమాండింగ్ అధికారి కల్నల్
Body:గ్
Conclusion:హ్హ్


