సూపర్​స్టార్​ కృష్ణ అస్థికలను కృష్ణా నదిలో కలిపిన మహేష్​బాబు

author img

By

Published : Nov 21, 2022, 2:07 PM IST

సూపర్​స్టార్​ కృష్ణ అస్థికలను కృష్ణా నదిలో కలిపిన మహేష్​బాబు

MAHESH BABU AT VIJAYAWADA: ఇటీవల మృతి చెందిన తన తండ్రి సూపర్​స్టార్​ కృష్ణ అస్థికలను మహేశ్​ బాబు ఏపీలోని ఉండవల్లి వద్ద ఉన్న కృష్ణా నదిలో కలిపారు. ఆయన వెంట దర్శకుడు త్రివిక్రమ్, హీరో సుధీర్​బాబు తదితరులు ఉన్నారు.

MAHESH BABU AT VIJAYAWADA: హీరో మహేష్ బాబు తన తండ్రి కృష్ణ అస్థికలను ఆంధ్రప్రదేశ్​లోని ఉండవల్లి వద్ద కృష్ణానదిలో కలిపారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన మహేష్‌ బాబు.. భారీ బందోబస్తు మధ్య విమానాశ్రయం నుంచి విజయవాడలోని దుర్ఘాఘాట్‌కు బయలుదేరి వెళ్లారు. మహేష్ బాబు వెంట ఎంపీ గల్లా జయదేవ్, కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు, దర్శకుడు త్రివిక్రమ్, హీరో సుధీర్​ బాబు ఉన్నారు.

ఇవీ చదవండి..:

Krishna: తాత కోసం అమెరికా నుంచి వచ్చిన పెద్ద మనవడు.. చివరి చూపు దక్కలేక ఆవేదన

నటశేఖరుడు కృష్ణతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మేకప్‌మ్యాన్‌..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.