ఇంటర్‌ స్థాయికి గురుకులాలు.. సీఎం కేసీఆర్ సమీక్ష

author img

By

Published : Jul 5, 2022, 6:45 PM IST

Updated : Jul 5, 2022, 8:29 PM IST

Chief Minister KCR review on Gurukuls in telangana

18:43 July 05

ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

గురుకులాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రులతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలోని గురుకులాలను ఇంటర్‌ స్థాయికి ఉన్నతీకరించడంపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను ఉపాధి శిక్షణ కేంద్రాలుగా మార్పుపై చర్చలు సాగాయి. స్టడీ సర్కిళ్లలో నాణ్యమైన విద్య అందించడం, తదితర అంశాలపై సీఎం సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఇదీ చూడండి: 'గురుకులాలు కేసీఆర్ మానసపుత్రికలు'

Last Updated :Jul 5, 2022, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.