ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణకు కేంద్రం ఆదేశం

author img

By

Published : Aug 29, 2022, 9:49 PM IST

Updated : Aug 29, 2022, 10:34 PM IST

కేంద్రం

21:48 August 29

ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణకు కేంద్రం ఆదేశం

ఏపీకి చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలంగాణను ఆదేశించింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఈ బకాయిలు చెల్లించాలని స్పష్టం చేసింది. 2014 నుంచి 2017 వరకు ఏపీ డిస్కంలు తెలంగాణకు విద్యుత్​ను సరఫరా చేశాయని పేర్కొంది. దీనికి సంబంధించిన 3441.78 కోట్ల రూపాయల బకాయిలతో పాటు 2022 జూలై 31 తేదీ వరకూ ఆలస్య రుసుముగా 3315 కోట్ల రూపాయలు చెల్లించాలని సూచించింది.

ఇవీ చదవండి: భాజపా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చే ప్రక్రియ చేపట్టిందని రేవంత్‌రెడ్డి ఫైర్

మోదీ గురించి అలా అనుకున్నా, కానీ ఆయనది సున్నిత మనసు

Last Updated :Aug 29, 2022, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.