మెగాస్టార్ చిరంజీవి దోశలు వేసి అలరించారు. భోగి పండను కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో తనలోని పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను హీరో వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. అభిమానులకు భోగీ శుభాకాంక్షలు చెప్పారు. చిరంజీవి కూడా ఓ వీడియోను తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ప్రస్తుతం చిరంజీవి.. ఆచార్య, గాడ్ఫాదర్, భోళా శంకర్, బాబీ దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. వరుణ్తేజ్ 'గని' రిలీజ్ కావాల్సి ఉంది. వైష్ణవ్తేజ్.. ఓ సినిమాలో నటిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇవీ చదవండి: