ETV Bharat / jagte-raho

డ్రైవర్​ నిర్లక్ష్యం.. టిప్పర్​ కింద పడి ఓ వ్యక్తి మృతి

డ్రైవర్​ నిర్లక్ష్యం వల్ల టిప్పర్​ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కనకమామిడిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

One person fell under the tipper and died in rangareddy district
డ్రైవర్​ నిర్లక్ష్యం.. టిప్పర్​ కింద పడి ఓ వ్యక్తి మృతి

Published : November 8, 2020 at 7:10 PM IST

Choose ETV Bharat

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో టిప్పర్ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పంటపొలాల్లోకి దారిని వేస్తున్న క్రమంలో టిప్పర్​ను రివర్స్​ తీస్తుండగా ఈ ఘటన జరిగింది.

డ్రైవర్​ నిర్లక్ష్యమే వెంకటస్వామి మృతికి కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.