కరీంనగర్ జిల్లాలో ఆటో బోల్తా.. ముగ్గురు మృతి

author img

By

Published : May 13, 2022, 12:03 PM IST

Updated : May 13, 2022, 12:27 PM IST

auto accident in karimnagar

11:52 May 13

కరీంనగర్ జిల్లాలో ఆటో బోల్తా పడి ముగ్గురు మృతి

Road Accident Today: కరీంనగర్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. కొత్తపల్లి మండలం బావుపేట వద్ద గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య(41), ఓదమ్మ(40), హారిక(4).. రాత్రి ఆటోలో వేములవాడ వెళ్తుండగా బావుపేట వద్ద ఆటో బోల్తా పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు.

ఇవీ చదవండి: చోరీలు చేయడంలో ఈ దొంగ రూటే సెపరేటు.. కావాలంటే మీరే చూడండి..!

Facebook Murder Case: ఫేస్‌బుక్‌ హత్య కేసులో బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్

కశ్మీర్​ పండిట్​ మృతిపై జమ్ముకశ్మీర్​లో ఆందోళనలు

Last Updated :May 13, 2022, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.