అతివేగంలో బైక్​, టాటా ఏస్​ వాహనంపైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి

author img

By

Published : Sep 11, 2021, 6:18 PM IST

Updated : Sep 11, 2021, 9:31 PM IST

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

18:13 September 11

జాతీయ రహదారిపై ఘోరప్రమాదం.. ముగ్గురు మృతి

జాతీయ రహదారిపై ఘోరప్రమాదం.. ముగ్గురు మృతి

మేడ్చల్ శివారు అత్వెల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో  ఈ ప్రమాదం జరిగింది.  అతివేగంతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు... ఆ తర్వాత టాటా ఏస్‌ వాహనం పైకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.  

   ఈ ఘటనలో శామీర్​పేట మండలం జగన్​గూడ గ్రామానికి చెందిన నీరజ, లౌకిక్​తో పాటు ములుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సుధీర్​ అక్కడికక్కడే మృతి చెందారు. 

ఇదీ చదవండి: ACCIDENT: తిరుమల కనుమదారిలో రోడ్డు ప్రమాదం.. మెదక్​ జిల్లా వాసి మృతి

Last Updated :Sep 11, 2021, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.