విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి

author img

By

Published : Jun 20, 2022, 7:16 PM IST

Updated : Jun 20, 2022, 8:04 PM IST

విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి

19:14 June 20

విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి చెందారు. పుల్లల చెరువు మండలం కవలకుంట్ల చెరువులో ఈతకు దిగి.. సాయిరెడ్డి (12), విష్ణురెడ్డి ‍(13), బ్రహ్మారెడ్డి (14), మణికంఠ ‍(14)లు ప్రాణాలు కోల్పోయారు. పిల్లల మృతితో ఆయా కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి.

ఇవీ చూడండి..

ప్రైవేట్‌ ఆస్పత్రికి రూ.24 కోట్ల భారీ జరిమానా.. ఎందుకంటే?

సూదిని మింగిన పిల్లి.. గొంతులో అడ్డుపడి నరకం.. సర్జరీ తర్వాత...

Last Updated :Jun 20, 2022, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.