ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో విషాదం.. క్యూలైన్​లో భక్తుడు మృతి

author img

By

Published : Sep 30, 2022, 12:25 PM IST

Updated : Sep 30, 2022, 12:57 PM IST

ఇంద్రకీలాద్రి

12:21 September 30

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి వెళ్లి క్యూలైన్​లో భక్తుడు మృతి

ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద విషాదం చోటుచేసుకుంది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు అస్వస్థతకు గురై మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన మూర్తి అనే భక్తుడు... 500 రూపాయల క్యూలైన్‌లో దర్శనానికి వెళ్తుండగా... ఫిట్స్‌ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మరణించారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 30, 2022, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.