bandi sanjay F2F జనగామ జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది. పాలకుర్తి మండలంలో 16 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. నేటితో వెయ్యి కిలోమీటర్ల పూర్తవుతున్న సందర్భంలో బండి సంజయ్తో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి