తిరుమలలో వైభవంగా పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం

author img

By

Published : May 10, 2022, 10:42 PM IST

Updated : May 10, 2022, 10:51 PM IST

తిరుమలలో వైభవంగా పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం

తిరుమలలో పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం వైభవంగా జరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

తిరుమలలో పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం వైభవంగా జరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో తితిదే ఉత్సవాలు నిర్వహించింది. ఉత్సవాల్లో అష్టలక్ష్మీ దశావతార మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇదీ చదవండి: నానమ్మ ఊర్లో మంత్రి కేటీఆర్​ సందడి.. పూర్వీకుల ఇంటి పరిశీలన..

పంచాయతీ భవనాన్ని కూల్చి.. శిథిలాలు అమ్మేసుకున్న గ్రామపెద్ద

Last Updated :May 10, 2022, 10:51 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.