తిరుమలలో పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం వైభవంగా జరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో తితిదే ఉత్సవాలు నిర్వహించింది. ఉత్సవాల్లో అష్టలక్ష్మీ దశావతార మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇదీ చదవండి: నానమ్మ ఊర్లో మంత్రి కేటీఆర్ సందడి.. పూర్వీకుల ఇంటి పరిశీలన..