పెరిగిన బంగారం, వెండి ధరలు- ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?

author img

By

Published : Oct 19, 2021, 10:28 AM IST

Updated : Oct 19, 2021, 10:55 AM IST

Gold Rate Today

బంగారం, వెండి ధరలు (Gold Rate Today) మంగళవారం స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా పెరిగింది. పసిడి బాటలోనే పయనించి వెండి కిలోకు (Silver price today) రూ.264 వృద్ధిచెందింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్​లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.109 పెరిగి (Gold Price in Hyderabad) రూ.48,920 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,106 వద్ద ఉంది.

విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,920గా ఉంది. కిలో వెండి ధర రూ.65,106 వద్ద కొనసాగుతోంది.

వైజాగ్​లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Vizag) రూ.48,920గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,106 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,775 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 23.51 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

స్థిరంగా ఇంధన​ ధరలు..

ఇంధన ధరల(Fuel Price Today) పెంపు నుంచి ఎట్టకేలకు వాహనదారులకు ఉపశమనం కలిగింది. గడిచిన రెండు రోజులుగా పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.110.05 ఉండగా.. లీటర్​ డీజిల్ ధర రూ.103.14 వద్ద కొనసాగుతోంది.
  • గుంటూరులో లీటర్​ పెట్రోల్ ధర(Petrol Price in Guntur) రూ.112.13 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్​ ధర రూ.104.63గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్ పెట్రోల్ (Petrol Price in Vizag) ధర రూ.110.86 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.103.40 వద్ద ఉంది.

ఇదీ చూడండి: టమాట ధరకు రెక్కలు.. కేజీ రూ.100కు చేరువలో...!

Last Updated :Oct 19, 2021, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.