Gold Price Today: ఏపీ, తెలంగాణలో పెరిగిన పసిడి ధర

author img

By

Published : Dec 7, 2021, 10:00 AM IST

Gold Price Today

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్పల్పంగా పెరిగింది. వెండి ధర కాస్త తగ్గింది. ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.

Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. వెండి ధర కాస్తా క్షీణించింది. క్రితం రోజుతో పోలిస్తే మేలిమి పుత్తడి ధర రూ.35 పుంజుకుంది. కిలో వెండి ధర రూ.430 తగ్గింది. పెట్రోల్​, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Gold price in Hyderbad: పది గ్రాముల బంగారం ధర రూ.49,223గా ఉంది. కిలో వెండి ధర రూ.62,420 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.49,223 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 62,420 గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,223 గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,420 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,223గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,420 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  1. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,778.10 డాలర్లు పలుకుతోంది.
  2. స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.30 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో మంగళవారం ఎలాంటి మార్పులు జరగలేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇవీ చూడండి:

శాటిలైట్​ ఇంటర్నెట్​​ కనెక్షన్​ కావాలా? ఏడాదికి రూ.లక్షన్నర కట్టాల్సిందే!

Jio New Plans: జియో వినియోగదారులకు మరో షాక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.